2020 సంక్రాంతికి సూపర్స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సందడి చేశాయో తెలిసిందే.. ఆ తర్వాత లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలమేరకు ఇప్పుడిప్పుడే కొన్ని మల్టీప్లెక్సులు తెరుచుకున్నాయి.. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓపెన్ కాలేదు.. మరికొద్ది రోజుల్లో అవి కూడా పున:ప్రారంభం కానున్నాయి..
Post a Comment